ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సురేష్ బాబుకు మళ్లీ ఆర్‌జేసీ పోస్టు

ABN, First Publish Date - 2021-05-18T16:07:09+05:30

వివాదాల నేపథ్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): వివాదాల నేపథ్యంలో దుర్గగుడి ఈవో బాధ్యతల నుంచి తప్పించిన దేవదాయశాఖ అధికారి సురే్‌షబాబును ప్రభుత్వం మల్టీజోన్‌- 1 ఆర్‌జేసీగా తిరిగి నియమించింది. దాదాపు నెల కిందట ఆయన్ను దుర్గగుడి ఈవో బాధ్యతల నుంచి తప్పించిన వెంటనే ప్రభుత్వం మల్టీజోన్‌-1 ఆర్‌జేసీగా నియమించింది. కానీ ఆయనపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నందున వెంటనే ఆ నియమకాన్ని ఉపసంహరించుకుని ఆర్‌జేసీ బాధ్యతలను అన్నవరం ఈవోకు అప్పగించింది. మళ్లీ ఇప్పుడు అదే పోస్టుకు ఆయన్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2021-05-18T16:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising