ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనాల్‌లో పడి ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

ABN, First Publish Date - 2021-01-17T05:21:54+05:30

మండలంలోని కారుమంచి గ్రామంలోని అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద శనివారం ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థి గల్లంతయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారుమంచి (శావల్యాపురం), జనవరి 16: మండలంలోని కారుమంచి గ్రామంలోని అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద శనివారం ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థి గల్లంతయ్యాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టీడీపీ కారుమంచి గ్రామ అధ్యక్షుడు చింతనిప్పుల చౌదరిబాబు కుమారుడు సాయి విఘ్నేష్‌ (17) శనివారం సాయంత్రం ఈతకని పక్కనే ఉన్న అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ వద్దకు స్నేహితులతో కలసి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలవలో పడిపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా అతని జాడ కనిపించక పోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సాయి విఘ్నేష్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2021-01-17T05:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising