ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసరంగా బయట తిరగొద్దు

ABN, First Publish Date - 2021-05-08T05:41:31+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

7 రాజు 01, 02 కర్ఫ్యూ సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 7: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కర్ఫ్యూ సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తిరుగుతున్న వాహన చోదకులను విచారించారు.  ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం ద్వారా తమను తాము కాపాడుకోవటంతోపాటు చుట్టుపక్కల వారిని కూడా కాపాడినట్లు అవుతుందన్నారు. అర్బన్‌లో ఒక్కరోజులోనే 157 వాహనాలు సీజ్‌ చేశామన్నారు.   

Updated Date - 2021-05-08T05:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising