ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ ఘటనపై విచారణ జరిపించాలి

ABN, First Publish Date - 2021-10-17T06:07:48+05:30

యూపీలో రైతులపై నుంచి కేంద్ర మంత్రి తనయుడు కారు పోనించిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు డిమాండ్‌ చేశారు.

నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 16: యూపీలో రైతులపై నుంచి కేంద్ర మంత్రి తనయుడు కారు పోనించిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు డిమాండ్‌ చేశారు. యూపీ ఘటనతో పాటు రైతులకు గిట్టుబాటు ధరను చట్టంలో పొందుపరచాలని డిమాండ్‌ చేస్తూ హిమనీ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీ ఘటనపై కేంద్ర మంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-10-17T06:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising