ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయపాలన పాటించాలి

ABN, First Publish Date - 2021-10-29T05:24:54+05:30

సర్వీసుల రాకపోకల్లో ఇకపై ఖచ్ఛితమైన సమయపాలన పాటించాలని రీజనల్‌ మేనేజర్‌ విజయగీత తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎం విజయగీత తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ ఆర్‌ఎం విజయగీత

గుంటూరు, అక్టోబరు 28: సర్వీసుల రాకపోకల్లో ఇకపై ఖచ్ఛితమైన సమయపాలన పాటించాలని రీజనల్‌ మేనేజర్‌ విజయగీత తెలిపారు. ఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గురువారం గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌లోని తిక్కన సమావేశ మందిరంలో 13 డిపోల మేనేజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీజియన్‌లో అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.  ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా ఆయా రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని, ఆదాయాన్ని పెంచుకునే  విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేని రవాణా సౌకర్యాన్ని అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంఈ శరతబాబు, డిప్యూటీ సీటీఎం రాజశేఖర్‌, ఏటీఎం శ్రీనివాసరెడ్డి, కమర్షియల్‌ ఏటీఎం కేడీఎస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising