ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతి

ABN, First Publish Date - 2021-04-11T05:06:09+05:30

పెదకాకాని పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని, ఏప్రిల్‌10: పెదకాకాని పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ పూర్ణానందపేటకు చెందిన మన్నం ఏసుదాసు(33), మాగిపోగు మహేష్‌ అనే ఇరువురు ద్విచక్రవాహనంపై విజయవాడ నుంచి గుంటూరు వస్తున్నారు. మార్గమధ్యంలోని ఆటోనగర్‌ వద్ద హైవే దిగే క్రమంలో వెనుక నుంచి తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్‌కు కుడి వైపుకు, ఏసుదాసు ఎడమవైపు పడిపోగా ఏసుదాసుపై బస్సు ఎక్కింది. దీంతో ఏసుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-04-11T05:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising