ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదంలో కాపరి.. 35 గొర్రెల మృతి

ABN, First Publish Date - 2021-03-05T06:04:42+05:30

మండలంలోని పెదవడ్లపూడి గ్రామ పరిధిలోని విజేత స్కూల్‌ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కాపరితో పాటు 35 గొర్రెల మృతి చెందాయి.

ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి, మార్చి 4: మండలంలోని పెదవడ్లపూడి గ్రామ పరిధిలోని విజేత స్కూల్‌ సమీపంలో  బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కాపరితో పాటు 35 గొర్రెల మృతి చెందాయి. శ్రీకాకుళానికి చెందిన గొర్రెల కాపరులు మంగళగిరి వైపు నుంచి తెనాలి వైపు గొర్రెలు తోలుకువెళుతున్నారు. అదే సమయంలో మంగళగిరి నుంచి తెనాలి వైపు వెళుతున్న ఓ కారు చిమ్మచీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో  గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న గొర్రెలకాపరిని కూడా కారు ఢీకొట్టింది. దీంతో 35 గొర్రెలతో పాటు శ్రీకాకుళానికి చెందిన కాపరి రాముడు(32) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని రూరల్‌ పోలీసులు తెలిపారు.  


Updated Date - 2021-03-05T06:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising