ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టి కృషితో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

ABN, First Publish Date - 2021-11-27T05:14:14+05:30

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డిప్యూటీ డీఈవోలు సమష్టి కృషి చేయాలని పాఠశాల విద్య సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌జెడి సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్జేడీ సుబ్బారావు

గుంటూరు(విద్య), నవంబరు 26: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డిప్యూటీ డీఈవోలు సమష్టి కృషి చేయాలని పాఠశాల విద్య సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని తన కార్యాలయంలో శుక్రవారం మూడు జిల్లాల డిప్యూటీ డీఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, మౌలిక వసతులపై దృష్టిసారించి తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికను ప్రతినెల 5లోగా పంపాలని సూచించారు.  చదువులో వెనుబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి వారికి మెరుగైన బోధన అందేలా చూడాలన్నారు.  సమావేశంలో డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T05:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising