ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగిశెట్టి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-14T06:15:52+05:30

మండల గ్రామం చిలువూరులో కొవిడ్‌ బారినపడిన కుటుంబాలకు రంగిశెట్టి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలను గురువారం పంపిణీ చేశారు.

కొవిడ్‌ బాధిత కుటుంబీకులకు రంగిశెట్టి ఫౌండేషన్‌ అందించిన నిత్యావసరాలను అందజేస్తున్న సర్పంచ్‌ చిలువూరు మాణిక్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుగ్గిరాల, మే 13: మండల గ్రామం చిలువూరులో కొవిడ్‌ బారినపడిన కుటుంబాలకు రంగిశెట్టి  ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలను గురువారం పంపిణీ చేశారు. 80 పేద కుటుంబాలకు 25కిలోల బియ్యం 3 కిలోల కందిపప్పు, 3కిలోల వంటనూనె తదితర నిత్యావసరాలను అందించారు. సర్పంచ్‌ చిలువూరు మాణిక్యం, శేషగిరిలు డాక్టర్‌ రంగిశెట్టి జగదీశ్‌బాబును ఫోన్‌ సంప్రదించిన వెంటనే స్పందించి నిత్యావసరాలను అందించారు.  రంగిశెట్టి ఫౌండేషన్‌ వారు, ఆపన్నహస్తం అందించినందుకు గానూ, పలువురు గ్రామపెద్దలు డాక్టర్‌ జగదీశ్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-05-14T06:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising