ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి అభివృద్ధిని కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-09-18T06:15:31+05:30

అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

తుళ్లూరులో నినాదాలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

640వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, సెప్టెంబరు 17: అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. అమరావతి ఉద్యమం శుక్రవారంతో 640వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదన కేవలం అమరావతిని నాశనం చేయడానికి సీఎం జగన్‌ వేసిన ఎత్తుగడన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న కుట్రే మూడు రాజధానులన్నారు. అభివృద్ధి చేయడం చేతకాక రాజధానికి ఇచ్చిన భూములను అడవిగా మారుస్తున్నారని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 


Updated Date - 2021-09-18T06:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising