ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిపై కుట్రలు మానుకోవాలి

ABN, First Publish Date - 2021-11-30T05:28:30+05:30

ఇకనైనా పాలకులు అమరావతిపై కుట్రలు చేయడం మానుకోవాలని రాజధాని రైతులు తెలిపారు.

వెంకటపాలెం శిబిరంలో జై అమరావతి నినాదాలు చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

713 రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, నవంబరు 29: ఇకనైనా పాలకులు అమరావతిపై కుట్రలు చేయడం మానుకోవాలని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఆందోళనలు  సోమవరంతో 713 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ తమ వైపు పూర్తి న్యాయం ఉందని,  అందుకే మహాపాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. సొంత ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన ఐదు కోట్ల మంది ప్రజలు తిరస్కరించారన్నారు. పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారదని తెలిపారు. అందరూ కోరుకునేది ఆంధ్రప్రదేశ్‌ అమరావతి అన్నారు. రాజధాని 29 గ్రామాల్లో దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు.   

 

Updated Date - 2021-11-30T05:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising