ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ ఘటనకు కారకులను శిక్షించాలి

ABN, First Publish Date - 2021-10-27T05:14:31+05:30

యూపీలో రైతుల మరణాలకు కారణమైన బీజేపీ నాయకులను కఠినంగా శిక్షంచాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు సంఘాల నాయకుల నిరసన

గుంటూరు(తూర్పు), అక్టోబరు26: యూపీలో రైతుల మరణాలకు కారణమైన బీజేపీ నాయకులను కఠినంగా శిక్షంచాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రిని బర్తరఫ్‌ చేయాలంటూ మంగళవారం కలెక్టర్‌ కార్యలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్లమడ రైతుసంఘ నాయకుడు కొల్లా రాజమోహన మాట్లాడుతూ రైతులను చంపైనా సరే నల్లచట్టాలను అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ధర్నాలో రైతు సంఘాల నాయకులు పి.కోటేశ్వరరావు, కె.అజయ్‌, నాదెండ్ల బ్రహ్మయ్య, నరసింహారావు, శ్రీధర్‌, ఈమని ఆప్పారావు, అరుణ, చిష్టీ, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising