ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీకేలలోనే విత్తనాలు అమ్మాలి

ABN, First Publish Date - 2021-05-18T16:04:57+05:30

రైతు భరోసా కేంద్రాలలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌


గుంటూరు: రైతు భరోసా కేంద్రాలలో అన్నిరకాల విత్తనాలు అమ్మాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో విత్తన సరఫరా, సబ్సిడీ విత్తనాల పంపిణీ తదితర అంశాలపై కమి షనర్‌ సోమవారం జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కమిషనర్‌ మా ట్లాడు తూ అన్ని రకాల విత్తన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకు న్నట్లు ఆర్‌బీకేలకు విత్తనాలు సరఫరా చేయకపోతే వాటిపై చర్యలు తీసుకోవా లన్నారు. జేడీ విజయభారతి మాట్లాడుతూ మిర్చి విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. 


Updated Date - 2021-05-18T16:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising