ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-02-07T05:25:06+05:30

పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వేగేటు సమీపంలో గూడ్సు రైలు కిందపడి శనివారం గోకనకొండకు చెందిన మొగిలి గురుస్వామి (35) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వినుకొండటౌన్‌, ఫిబ్రవరి 6: పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వేగేటు సమీపంలో గూడ్సు రైలు కిందపడి శనివారం గోకనకొండకు చెందిన మొగిలి గురుస్వామి (35) మృతి చెందాడు. మానసిక స్థితి సరిగా లేక అతను రైలుకింద పడినట్లు నరసరావుపేట రైల్వేపోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

Updated Date - 2021-02-07T05:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising