ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల వరి కుప్ప దగ్ధం

ABN, First Publish Date - 2021-04-18T05:42:50+05:30

మండలంలోని రాచూరు పంచాయతీ పరిధిలో శనివారం 10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి.

దగ్ధమౌతున్న వరికుప్పను చూపుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భట్టిప్రోలు, ఏప్రిల్‌ 17: మండలంలోని రాచూరు పంచాయతీ పరిధిలో శనివారం 10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లక్ష్మణరావుకు చెందిన రెండున్నర ఎకరాల వరి, మొక్కజొన్న, కొల్లూరు గోపయ్యకు చెందిన రెండు ఎకరాల వరి, మొక్కజొన్న, శ్రీనివాసరావుకు చెందిన రెండు ఎకరాల్లో వరి, మొక్కజొన్న, దావీదుకు చెందిన ఎకరం వరి, మొక్కజొన్న, మురళికృష్ణకు చెందిన ఎకరంన్నర మొక్కజొన్న, నాగరాజుకు చెందిన ఎకరం మొక్కజొన్న పంటలు అగ్ని ప్రమాదంలో బూడిదగా మారాయి. సుమారు 8 లక్షల పంట కాలి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పంటలు ఆగ్నికి ఆహుతి కావడంతో అప్పులు ఎలా తీర్చాలని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 


Updated Date - 2021-04-18T05:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising