ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా మిత్రల నిరసన

ABN, First Publish Date - 2021-07-27T05:26:10+05:30

గౌరవవేతనం రూ.3వేలు, పారితోషికం రెట్టింపు చేస్తానన్న ముఖ్యమంత్రి హమీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌ బీమా మిత్రలు డిమాండ్‌చేశారు.

డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బీమామిత్రలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (తూర్పు), జూలై 26: గౌరవవేతనం రూ.3వేలు, పారితోషికం రెట్టింపు చేస్తానన్న ముఖ్యమంత్రి హమీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌ బీమా మిత్రలు డిమాండ్‌చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం బీమా మిత్రలు డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు బీమామిత్రల పనులను అప్పజెప్పడం దారుణమన్నారు. ఒక్క బీమామిత్రను కూడా తొలగించబోమని హమీ ఇచ్చి నేడు వారిని ముఖ్యమంత్రి రోడ్డున పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి. బీమా మిత్రలకు రావాల్సిన ఏడు నెలల పారితోషకాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీమా మిత్రలు వేదవతి, సౌజన్య, లక్ష్మి, మేరి సుజాత, మాణిక్యం, రమ్య, మాధవి, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-07-27T05:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising