ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించటం దారుణం

ABN, First Publish Date - 2021-09-06T14:57:59+05:30

బాపట్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీసీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ 


బాపట్ల టౌన్‌: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించటం దారుణమైన చర్య అని సీసీఐ జిల్లా కార్య దర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ 4వ మహాసభకు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడు తూ మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులైన రైల్వే, విమాన, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు కర్మాగారం, సింగరేణి వంటి పలు ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్‌ శక్తులకు ధారాత్తం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఉండరని తెలిపారు.  కార్యక్రమంలో సీపీఐ నాయకులు జెల్లి భాగ్యశ్రీధర్‌, ముత్తిరెడ్డి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-06T14:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising