ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పతనం ప్రారంభమైంది: ప్రత్తిపాటి పుల్లారావు

ABN, First Publish Date - 2021-11-20T17:02:11+05:30

నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ పతనం ప్రారంభమైందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు పుట్టగతులుండవని అన్నారు. సభలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను వారించకుండా వికృత ఆనందం పొందే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. పరిపాలన చేతగాక వ్యక్తిగతంగా,  మానసికంగా వేధించడమే పనిగా పెట్టుకున్న మంత్రులు ఎమ్మెల్యేలను ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-20T17:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising