ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసంఘాల నాయకులను విడుదల చేయాలి

ABN, First Publish Date - 2021-01-18T05:16:53+05:30

ఉపా చట్టం కింద అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పౌరహక్కుల సంఘం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ 

 తాడేపల్లి టౌన్‌, జనవరి 17: ఉపా చట్టం కింద అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని  పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఆదివారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో పౌరహక్కుల సంఘం నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 23న గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.  సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నేతలు రాధ, శ్రీరాములు, గంగాధర్‌రావు, లక్ష్మీకొండారెడ్డి, శ్రీను, రవిచంద్ర, రివేరా, గురునాధరావు తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బి.కొండారెడ్డి కుటుంబాన్ని నేతలు పరామర్శించారు. 

Updated Date - 2021-01-18T05:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising