ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్నాడును జిల్లాగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-01-19T05:25:20+05:30

నూతన జిల్లాల ఏర్పాటులో పల్నాడు ప్రాంతానికి అన్యాయం జరిగితే తిరుగుబాటు తప్పదని పల్నాడు జిల్లా సాధన జేఏసి కన్వీనర్‌ చెవుల కృష్ణాంజనేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ కృష్ణాంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ కృష్ణాంజనేయులు

గుంటూరు(తూర్పు), జనవరి 18: నూతన జిల్లాల ఏర్పాటులో పల్నాడు ప్రాంతానికి అన్యాయం జరిగితే తిరుగుబాటు తప్పదని పల్నాడు జిల్లా సాధన జేఏసి కన్వీనర్‌ చెవుల కృష్ణాంజనేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ నియోజకవర్గాలను జిల్లాలగా ప్రకటించడం అశాస్త్రీయమైన పద్ధతి అని అన్నారు. దీనిపై  బుధవారం పిడుగురాళ్ళలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అంగిరేకుల వరప్రసాదు, బత్తుల వీరస్వామి, యలమందారెడ్డి, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-19T05:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising