ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలరించిన భక్తి సంగీత విభావరి

ABN, First Publish Date - 2021-04-22T06:08:50+05:30

ఏలూరు బజార్‌ శ్రీ రామమందిరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపచేసింది.

గీతాలాపన చేస్తున్న సాయిబాబా శర్మ, నరసింహారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సాంస్కృతికం), ఏప్రిల్‌ 21: ఏలూరు బజార్‌ శ్రీ రామమందిరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపచేసింది. గాయకులు కేవీ సాయిబాబా శర్మ, ఆర్‌పీఎల్‌ నరసింహారావులు కార్యక్రమంలో అన్నమాచార్య, త్యాగారాజ విరచిత పలు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై రామకృష్ణ, తబల, డోలక్‌ఫై సాయి అభిరామ్‌ వాద్యసహకారం అందించారు.  



Updated Date - 2021-04-22T06:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising