ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన సంక్షేమమే టీడీపీ లక్ష్యం: లోకేష్

ABN, First Publish Date - 2021-08-09T21:05:01+05:30

అమరావతి: గిరిజనుల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గిరిజనుల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీయుల సాంస్కృతిక జీవనం, హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఐక్య‌రాజ్య‌స‌మితి నిర్ణ‌యంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ.. గిరిజ‌నుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఆదివాసీయుల సంక్షేమం కోసం అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-09T21:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising