ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేమూరులో ఇసుక డంపింగ్ యార్డులపై నక్కా ఆనంద్ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-06-15T18:00:02+05:30

వేమూరు నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూరు మండలం దోనేపూడిలో హైస్కూల్ గ్రౌండ్‌ను డంపింగ్ మార్చే ప్రయత్నం మానుకోవాలన్నారు. గ్రౌండ్ కోసం మాట్లాడిన యువతపై కేసులు పెడతామని బెదిస్తున్నారని... జేపీ కంపెనీ సొంతంగా స్థలాలు చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను జేపీ కంపెనీ ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికే వేమూరు మార్కెట్ యార్డ్‌ను డంపింగ్ యార్డ్‌గా మార్చారన్నారు. రైతుల కోసం నిర్మించిన మార్కెట్ యార్డును ఇసుక డంపింగ్ యార్డ్ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.

Updated Date - 2021-06-15T18:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising