ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2021-08-04T21:27:30+05:30

సినీనటుడు మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన దగ్గర స్థలం తీసుకుని మోసం చేశారంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సినీనటుడు మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన దగ్గర స్థలం తీసుకుని మోసం చేశారంటూ.. భూ యజమాని ఫిర్యాదు మేరకు ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 41 ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి గురువారం విచారణకు హాజరు కావాలని సీఐడీ పేర్కొంది. అయితే సీఐడీ నోటీసులపై హైకోర్టులో మురళీమోహన్, కుటుంబ సభ్యులు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేసి సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఒప్పందాన్ని జయభేరి ప్రాపర్టీస్ ఉల్లంఘించలేదని దమ్మాలపాటి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో అన్ని రకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-08-04T21:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising