ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31న సీఎం కార్యాలయం ముట్టడి

ABN, First Publish Date - 2021-07-08T05:34:56+05:30

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకపోతే ఈనెల 31న బాధితులతో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యలయాన్ని ముట్టడి చేస్తామని సీపీఎం రాష్ట్ర సహయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల, పాల్గొన్న జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

ముప్పాళ్ల నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), జూలై7: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకపోతే ఈనెల 31న బాధితులతో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యలయాన్ని ముట్టడి చేస్తామని సీపీఎం రాష్ట్ర సహయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. కొత్తపేట మల్లయ్య లింగంభవనలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారంరోజుల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 101 వారాలైనా వారిని పట్టించుకోవడం లేదన్నారు. నిరసనల్లో భాగంగా ఈనెల 15న వైసీపీ ఎమ్యెల్యేలు, ఇనచార్జులకు వినతిపత్రాలు అందజేయడం, ఈనెల 30న అగ్రిగోల్డ్‌ బాధితులతో సచివాలయం వరకు విజ్ఞాపన ర్యాలి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కృష్ణా జలాల విషయంలో చట్టప్రకారం పంపకాలు జరగాలన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T05:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising