ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-10-17T06:01:36+05:30

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని యువత ఎదగాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

విగ్రహావిష్కరణలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, బ్రహ్మనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేటలో విగ్రహావిష్కరణ సభలో మోపిదేవి

నరసరావుపేట, అక్టోబరు 16: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని యువత ఎదగాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. స్థానిక పల్నాడురోడ్డులో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా కలాం చేసిన సేవలను మోపిదేవి కొనియాడారు. అనంతరం మైనార్టీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, జామియా మసీదు నిర్మాణానికి భూమిపూజ చేశారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మోపిదేవి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ముస్తఫా, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మైనార్టీ కార్పొరేషన చైర్మన షేక్‌ అసీఫ్‌, సీఈవో హలీం భాష, తెనాలి, వినుకొండ మునిసిపల్‌ చైర్మన్లు ఖలీదా నసీమా, సప్తగిరి,  షేక్‌ కార్పొరేషన చైర్‌పర్సన షేక్‌ ఆషాబేగం, మార్కెట్‌ యార్డు చైర్మన షేక్‌ హనీఫ్‌, స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన డైరెక్టర్‌ సుజాతపాల్‌, షేక్‌ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T06:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising