ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహనతోనే కొవిడ్‌కు కట్టడి

ABN, First Publish Date - 2021-05-06T05:35:44+05:30

కొవిడ్‌-19 వైరస్‌పై ప్రజలంతా అవగాహన పెంచుకొంటేనే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా సూచించారు.

కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా, డైమండ్‌బాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు, మే 5: కొవిడ్‌-19 వైరస్‌పై ప్రజలంతా అవగాహన పెంచుకొంటేనే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా సూచించారు. శారదాకాలనీలో నగర డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నివారణపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం కాలనీలో ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్వరం, దగ్గు వంటి చిన్నపాటి లక్షణాలు ఉంటే వెంటనే వలంటీర్లను, ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. డైమండ్‌బాబు మాట్లాడుతూ 50వ డివిజన్‌లో ప్రజలకు కరోనా నివారణకు మాస్కులు, శానిటైజర్లు, ప్రాథమిక చికిత్స మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజేష్‌, కిరణ్‌, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-05-06T05:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising