ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

68,669 మిర్చి టిక్కీల విక్రయం

ABN, First Publish Date - 2021-10-21T05:07:20+05:30

మిర్చియార్డుకు మంగళవారం 75,654 టిక్కీలు రాగా, నిల్వ ఉన్న వాటితో కలిపి 68,669 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు మంగళవారం 75,654 టిక్కీలు రాగా, నిల్వ ఉన్న వాటితో కలిపి 68,669 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 20,310 టిక్కీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం యార్డులో నాన ఏసీ కామన వెరైటీలు క్వింటాలుకు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.13,000, నాన ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.16,000, నాన ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.13,500, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.16,200, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

 

Updated Date - 2021-10-21T05:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising