ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో జింధాల్ కంపెనీ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి బొత్స

ABN, First Publish Date - 2021-06-17T15:05:31+05:30

జిల్లా శివారు ఓబులనాయుడు పాలెం వద్ద జింధాల్ కంపెనీ ప్రాజెక్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా శివారు ఓబులనాయుడు పాలెం వద్ద జింధాల్ కంపెనీ ప్రాజెక్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వచ్చే చెత్తతో జింధాల్ ప్రాజెక్టు పవర్ తయారు చేయనుంది. ప్రాజెక్ట్ నిర్వహణపై కంపెనీ ప్రతినిధులతో మంత్రి బొత్స సమీక్ష జరిపారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వివేక్ యాదవ్, కమిషనర్ అనురాధ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2021-06-17T15:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising