ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెమో ఇచ్చారని అంగన్‌వాడీ టీచర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-18T16:05:55+05:30

అనారోగ్యంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అనారోగ్యంతో విధులకు గైర్హాజరవుతున్నారనే కార ణంగాపై అధికారులు ఇచ్చిన గైర్హాజరు మెమోతో మానసిక వేదనకు గురైన వినుకొండ మండలం కొత్త జెడ్డావారిపాలెం అంగన్‌వాడీ టీచర్‌ కవలకుంట మేరికుమారి(40) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఫిట్స్‌ వ్యాధి ఉంది. పలుమార్లు ఆమె విధులకు గైర్హాజరైంది. దీంతో అధికారులు ఆమెకు గైర్హాజరు మెమో జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె మానసికంగా ఇబ్బందిపడుతుంది. దీంతో పది రోజుల క్రితం  తన అక్క లోకేశ్వరి వద్దకు వచ్చింది.  సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది. దీంతో ఆత్మహత్య విషయాన్ని పాస్టర్‌గా పని చేసే లింగారావుకు  కూతురు ఇచ్చింది. దీంతో ఆయన గుంటూరు వచ్చి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-05-18T16:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising