ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-01-18T05:18:04+05:30

పండుగకు బంధువుల ఊరికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు - మాచర్ల రహదారిలో చౌటపాపాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజుపాలెం, జనవరి17: పండుగకు బంధువుల ఊరికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన  గుంటూరు - మాచర్ల రహదారిలో చౌటపాపాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం మండలం మల్లవోలుకు చెందిన బండి పుష్పావతి(37), భర్త పేర్రాజు, పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగకు బంధువుల ఊరు వరగాని వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా చౌటపాపాయపాలెం దాటిన తర్వాత వెనుక వస్తున్న టిప్పర్‌ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది.  ఘటనలో పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-18T05:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising