ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-05-17T06:05:18+05:30

తెలంగాణ నుంచి అక్ర మంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని బైక్‌లు సీజ్‌చేసిన సంఘటన మండలంలోని మన్నెసుల్తానపాలెంలో ఆది వారం జరిగింది.

నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు అరెస్టు

బెల్లంకొండ, మే 16: తెలంగాణ నుంచి అక్ర మంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని బైక్‌లు సీజ్‌చేసిన సంఘటన మండలంలోని మన్నెసుల్తానపాలెంలో ఆది వారం జరిగింది. బెల్లంకొండ ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా నుంచి మద్యాన్ని తరలిస్తు న్నట్లు సమాచారం రావటంతో కందిపాడు, మన్నెసుల్తానపాలెం గ్రామాల మధ్య అటవీప్రాంతంలో తనిఖీలు చేపట్టగా ఇరువురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై 341 తెలంగాణా మద్యాన్ని తీసుకొస్తున్నారు. అది గమనించిన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని విచారించగా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన కె.సాంబశివరావు, కె.ఏడుకొండలు అనే ఇరువురు వ్యక్తులు మద్యాన్ని తరలిస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న మద్యం సీసాలను స్వాధీనంచేసుకొని ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ దాడుల్లో ట్రైనింగ్‌ ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T06:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising