ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్యలు, చేపల సాగుకు లైసెన్స్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-02-02T05:20:01+05:30

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాల ప్రకారం ఆ్వకా రైతులు రొయ్యల, చేపల సాగుకు విధిగా లైసెన్సులు పొందాలని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎన్‌.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్స్యశాఖాభివృద్ధి అదికారి ఎన్‌.వెంకటేశ్వరరెడ్డి 


కర్లపాలెం, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాల ప్రకారం ఆ్వకా రైతులు రొయ్యల, చేపల సాగుకు విధిగా లైసెన్సులు పొందాలని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎన్‌.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం జీవోనెంబరు7 జారీ చేసిందన్నారు. రొయ్యపిల్లలను, చేపపిల్లలను ఉత్పత్తి చేసే హెచరీలు కూడా తప్పనిసరిగా లైసెన్స్‌ తీసుకోవాలన్నారు. లైసెన్స్‌ల కోసం సంబంధిత గ్రామ మత్స్యశాఖ సహాయకుల ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.  

Updated Date - 2021-02-02T05:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising