ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న సన్నిధిలో అన్నాభిషేకం

ABN, First Publish Date - 2021-12-02T06:03:05+05:30

పెదకాకాని మల్లన్న సన్నిధిలో బుధవారం అన్నాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు

స్వామీజీకి స్వాగతం పలుకుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే రోశయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని, డిసెంబరు1: పెదకాకాని మల్లన్న సన్నిధిలో బుధవారం అన్నాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మల్లేశ్వరస్వామికి అన్నాభిషేకం చేయడం తన పూర్వజన్మ సుక్రుతమన్నారు. పురాతన దేవాలయల చరిత్రను అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌, ఆలయ చైర్మన్‌ శివారెడ్డి, ఈవో రఘునాథరెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-02T06:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising