ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగమం కథాసంపుటి ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-07-26T06:00:06+05:30

స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి ఆలయ ధార్మికప్రాంగణం పద్మావతి కళావేదికపై ఆదివారం ప్రముఖ రచయిత్రి గోటేటి లలితా శేఖర్‌ రచించిన సంగమం కథాసంపుటి పుస్తకావిష్కరణ సభ జరిగింది.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వాడ్రేవు చినవీరభద్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సాంస్కృతికం), జూలై 25: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి ఆలయ ధార్మికప్రాంగణం పద్మావతి కళావేదికపై ఆదివారం ప్రముఖ రచయిత్రి గోటేటి లలితా శేఖర్‌ రచించిన సంగమం కథాసంపుటి పుస్తకావిష్కరణ సభ జరిగింది. సభకు రచయిత మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీ నారాయణ, రచయిత్రి కుందుర్తి స్వరాజ్యపద్మజ, భోగరాజు సీతాకృష్ణకుమారి, డాక్టర్‌ వెలువోలు నగరాజలక్ష్మి, రావెల సాంబశివరావు, ఎస్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-07-26T06:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising