ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన తొలి విడత జేఈఈ మెయిన్స్‌

ABN, First Publish Date - 2021-02-27T05:28:30+05:30

ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), ఫిబ్రవరి 26: ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న ప్రారంభమైన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. 15 కేంద్రా ల్లో నిర్వహించిన పరీక్షకు దాదాపు 6 వేల మందికిపైగా విద్యార్థులు హాజర య్యారు. ఇందులో దాదాపు 98 శాతం విద్యార్థులు పరీక్షను విజయవంతంగా ముగించినట్లు సిటీ కోఆర్డినేటర్‌ యలమంచిలి రధినిచౌదరి తెలిపారు. మరో మూడు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.  

Updated Date - 2021-02-27T05:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising