ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌మిల్లర్లు సార్టెక్స్‌ పరికరాలు అమర్చుకోవాలి

ABN, First Publish Date - 2021-07-30T06:32:26+05:30

రైస్‌మిల్లర్లు తమ మిల్లులో ఫోర్టిఫికేషన్‌, సార్టెక్స్‌ పరికరాలను అమర్చుకోవాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు.

రైస్‌మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న జేసీ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్లు తమ మిల్లులో ఫోర్టిఫికేషన్‌, సార్టెక్స్‌ పరికరాలను అమర్చుకోవాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం  కలెక్టరేట్‌లో ఆయన రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రబీ 2020-21 సీజన్‌కి సంబంధించి మిల్లులు ఇంకా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఆగస్టు 10 కల్లా కార్పొరేషన్‌కి స్వాధీనం చేయాలన్నారు. రైతులంతా ఈ-క్రాప్‌లో నమోదు కావాల్సిందిగా రైస్‌మిల్లర్లు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం గోతాలను రైతులకు మిల్లర్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ జయంతి, రైస్‌మిల్లర్ల సంఘం నాయకుడు వూరా భాస్కరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising