ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్‌ సరఫరాలో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-05-18T06:17:51+05:30

కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(మెడికల్‌), మే 17: కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జీజీహెచ్‌లోని నాట్కో కేన్సర్‌ సెంటర్‌లో వివిధ శాఖాధిపతులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో శ్రద్ధచూపడంతో పాటు వృఽథా కాకుండా చూడాలన్నారు. ఆక్సిజన్‌ను ఆదా చేసే స్టాఫ్‌ నర్సులకు, ఎంఎన్‌వోలకు ప్రోత్సాహకాలు అందిస్తామ తెలిపారు.    వెంటిలేటర్ల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి, నోడల్‌ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising