ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలి

ABN, First Publish Date - 2021-03-25T05:12:09+05:30

జిల్లాలో ప్రభుత్వ భవననిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కు మార్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ దినేష్‌కుమార్‌

గుంటూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ భవననిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కు మార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలో రైతుభరోసా కేంద్రాలు, నియోజకవర్గాలలో అగ్రి ల్యాబ్‌లు, సచివాలయాలు, ఇతర భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని జేసీ ఆదేశించారు. ఆయాశాఖల జిల్లా అధికారులు ఇంజనీరింగ్‌ సిబ్బందితో చర్చించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. డివిజ న్‌లవారీగా ఆర్డీవోలతో సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-25T05:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising