ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు

ABN, First Publish Date - 2021-10-29T05:26:02+05:30

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలుగెత్తి చాటేలా జనసైనికులు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

ప్రసంగిస్తున్న బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన నేత బోనబోయిన వెల్లడి

గుంటూరు. అక్టోబరు 28: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలుగెత్తి చాటేలా జనసైనికులు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. జనసేన ఆధ్వర్యంలో విశాఖలో ఉక్కు కార్మికులకు మద్దతుగా 31న జరగబోయే దీక్ష కార్యాచరణపై గురువారం గురువారం స్థానిక ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పది వేల మంది నేతలు, కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీదుర్గ, నాయకులు పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, కటకంశెట్టి విజయలక్ష్మి, ఉప్పు వెంకటయ్య, నారదాసు రామచంద్రప్రసాద్‌, లక్ష్మణ్‌, నక్కల వంశీకృష్ణ, కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising