నేడు జై భీమ్ సమర భేరి
ABN, First Publish Date - 2021-04-14T06:11:42+05:30
జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకుడు జె.శ్రావణ్కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ సమర భేరి కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్ కమిటీ సభ్యురాలు సుజాత వెల్లడించారు.
గుంటూరు (సంగడిగుంట), ఏప్రిల్13: జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకుడు జె.శ్రావణ్కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ సమర భేరి కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్ కమిటీ సభ్యురాలు సుజాత వెల్లడించారు. మంగళవారం నల్లపాడులో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలను అనుగుణంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసురత్నం, కుమార్, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T06:11:42+05:30 IST