ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు హేయం

ABN, First Publish Date - 2021-01-27T05:52:45+05:30

రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు 

 వినుకొండ, జనవరి 26: రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టానికి విలువలు లేకుండా పోయిందన్నారు.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉన్మాద పాలనపై ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న వైసీపీ చర్యల వల్ల బడుగు, బలహీన వర్గాల రక్షణ కవచమైన రాజ్యాంగానికి ప్రమాదం పొంచిఉందన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను పాటించాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-01-27T05:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising