ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోగి రమేష్ డ్రైవర్ ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-09-18T17:55:57+05:30

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఫిర్యాదుపై  తాడేపల్లి పోలీసులు  కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ  వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1), 3(2) కింద, ఐపీసి 144, 148, 149, 188, 269, 270, 294బి, 341, 352, 427, 506 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-09-18T17:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising