ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్తెనపల్లిలో వైసీపీ వర్గీయుల అరాచకం

ABN, First Publish Date - 2021-09-17T17:01:51+05:30

జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు అరాచకానికి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ  వర్గీయులు అరాచకానికి తెగబడ్డారు. శాసనసభ మాజీ స్పీకర్ కోడెల వర్దంతి సభకు వెళ్లారనే అక్కసుతో వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వాళ్ల ఇళ్ల మీదకు వచ్చి కర్రలు, కత్తులతో దాడి వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆరుగురి టీడీపీ వర్గీయులకు  గాయాలయ్యాయి. వెంటనే వారిని సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-09-17T17:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising