ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో పసుపు రైతులను పరామర్శించిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2021-07-08T17:18:07+05:30

దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు రైతులను టీడీపీ నేతలు పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు రైతులను టీడీపీ నేతలు పరామర్శించారు. పంట కొనుగోలు,  మద్దతు ధర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రైతు దగా దినోత్సవమని...రైతుల పంట బకాయిలు  వెంటనే చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి..ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మోటర్లకు మీటర్లు బిగించే పథకం రద్దుచేయ్యాలని నేతలు డిమాండ్ చేశారు. నది జలాల హక్కులను తాకట్టు పెట్టవద్దని, రైతులను దగా చెయ్యవద్దని టీడీపీ నేతలు నినాదాలు చేశారు. 

Updated Date - 2021-07-08T17:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising