ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: ధాన్యం కుప్పలను పరిశీలించిన నక్కా ఆనంద్

ABN, First Publish Date - 2021-12-30T16:57:13+05:30

జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడి వద్ద పంట పొలాల్లో వరి ధాన్యం కుప్పలను మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గురువారం ఉదయం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడి వద్ద పంట పొలాల్లో వరి ధాన్యం కుప్పలను మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గురువారం ఉదయం పరిశీలించారు. ధాన్యం కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని రైతులకు ఆనంద బాబు భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-12-30T16:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising