Guntur: ధాన్యం కుప్పలను పరిశీలించిన నక్కా ఆనంద్
ABN, First Publish Date - 2021-12-30T16:57:13+05:30
జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడి వద్ద పంట పొలాల్లో వరి ధాన్యం కుప్పలను మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గురువారం ఉదయం పరిశీలించారు.
గుంటూరు: జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడి వద్ద పంట పొలాల్లో వరి ధాన్యం కుప్పలను మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గురువారం ఉదయం పరిశీలించారు. ధాన్యం కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని రైతులకు ఆనంద బాబు భరోసా ఇచ్చారు.
Updated Date - 2021-12-30T16:57:13+05:30 IST