ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: ఆంజనేయులు

ABN, First Publish Date - 2021-04-23T16:31:30+05:30

దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూన్నామని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు. టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలలో భాగంగానే నరేంద్రను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నరేంద్ర అరెస్టుతో సంగం డైయిరీని దెబ్బతీయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కుట్రలను ప్రజలంతా గమనిస్తూన్నారని....ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారని ఆంజనేయులు తెలిపారు. 

Updated Date - 2021-04-23T16:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising