ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్‌ఈసీ

ABN, First Publish Date - 2021-09-18T18:48:26+05:30

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లాలోని బి.ఈ.డి కళాశాలలోని ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్‌ఈసీ నీలం సాహ్ని పరిశీలించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డి.ఐ.జి త్రివిక్రమ్ వర్మ, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ అరీఫ్ హఫీజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T18:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising