ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో రోడ్డు ప్రమాదం..చిన్నారి మృతి

ABN, First Publish Date - 2021-01-25T14:59:05+05:30

జిల్లాలోని ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బైక్‌పై వెళ్తున్న తండ్రి, ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి పామూరి గాయత్రి(4) మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-25T14:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising