ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు అర్బన్ పోలీసుల తీరు విచిత్రం

ABN, First Publish Date - 2021-05-13T16:08:56+05:30

టీడీపీ నేతల పట్ల గుంటూరు అర్బన్ పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. మంత్రి సిధిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ నేతల పట్ల గుంటూరు అర్బన్ పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. మంత్రి సిధిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపైనే  పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, కనపర్తి, చిట్టిబాబు, మానుకొండ శివ ప్రసాద్, ధారూ నాయక్ , గోళ్ల ప్రభాకర్ , కొమ్మినేని కోటేశ్వరరావులపై కేసులు నమోదు అయ్యాయి. 188, 269 సెక్షన్ల కింద  అరండల్ పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు... మంత్రిపై మాత్రం కేసు నమోదు చేయకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2021-05-13T16:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising